"రామగిరి."
"హరిగిరులు" గా పిలవబడే కొండపై "శ్రీరాముడు,సీతా,లక్ష్మణ,ఆంజనేయ సమేతుడై" ఇక్కడ విడిది చేసిన తదుపరి ఇది "రామగిరి" గా మారెను.
ఈ "కోట/ఖిల్లాను కాకతీయులు,గురిజాల వంశీయులు,ముసునూరి వంశీయులు,బహమనీ సుల్తానులు,నిజాం మొ.లగు రాజులు కేంద్రంగా" పరిపాలించిరి.
కాళిదాసు "మేఘసందేశం" కావ్యమును ఇక్కడే రాసినట్టు,మడికి సింగన కవి తన రచనలు ఇక్కడే చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నవి.
ఈ రామగిరిపై "200 రకములపైన వనమూలికలు ఉన్నాయని" వివిధ పరిశోధనల ద్వారా తెలిసినది.
రామగిరిపై "శివలింగం,సీతమ్మ కొలను,నివాస గదులు,1000 మంది నివసించే గుహ" ఇలా అడుగడుగునా అద్భుతాలే.
అన్నింటికంటే "శ్రావణమాసములో ఈ రామగిరిపై అధ్యాత్మిక వాతావరణాన్ని చూడవలసినదే."
"శ్రీ రామనామముతో గిరులు మారుమ్రోగుతాయి."
కావున ఓ "బేగంపేట,రత్నగిరి గ్రామ,కమాన్ పూర్ మండల, పెద్దపల్లి జిల్లా యువ సింహాల్లారా..."
మీ "రామగిరిని " ప్రపంచ ప్రఖ్యాతి గాంచేట్టు చూడండి.మీ ప్రాభవాన్ని ఆ సీతారామలక్ష్మణులు చూసుకుంటారు.
"హరిగిరులు" గా పిలవబడే కొండపై "శ్రీరాముడు,సీతా,లక్ష్మణ,ఆంజనేయ సమేతుడై" ఇక్కడ విడిది చేసిన తదుపరి ఇది "రామగిరి" గా మారెను.
ఈ "కోట/ఖిల్లాను కాకతీయులు,గురిజాల వంశీయులు,ముసునూరి వంశీయులు,బహమనీ సుల్తానులు,నిజాం మొ.లగు రాజులు కేంద్రంగా" పరిపాలించిరి.
కాళిదాసు "మేఘసందేశం" కావ్యమును ఇక్కడే రాసినట్టు,మడికి సింగన కవి తన రచనలు ఇక్కడే చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నవి.
ఈ రామగిరిపై "200 రకములపైన వనమూలికలు ఉన్నాయని" వివిధ పరిశోధనల ద్వారా తెలిసినది.
రామగిరిపై "శివలింగం,సీతమ్మ కొలను,నివాస గదులు,1000 మంది నివసించే గుహ" ఇలా అడుగడుగునా అద్భుతాలే.
అన్నింటికంటే "శ్రావణమాసములో ఈ రామగిరిపై అధ్యాత్మిక వాతావరణాన్ని చూడవలసినదే."
"శ్రీ రామనామముతో గిరులు మారుమ్రోగుతాయి."
కావున ఓ "బేగంపేట,రత్నగిరి గ్రామ,కమాన్ పూర్ మండల, పెద్దపల్లి జిల్లా యువ సింహాల్లారా..."
మీ "రామగిరిని " ప్రపంచ ప్రఖ్యాతి గాంచేట్టు చూడండి.మీ ప్రాభవాన్ని ఆ సీతారామలక్ష్మణులు చూసుకుంటారు.