"భీష్ముడు" తన తండ్రి "శంతనుని ఆదేశం మేరకు" "దండకారణ్యంలో శివుని గురించి తపస్సు చేసి కొన్ని "దివ్యాస్త్రములు పొందిన ప్రదేశం."
అందువలననే అది "భీష్మేశ్వర లింగంగా" ప్రసిధ్ధి చెందింది.
"తెలంగాణ - చత్తీస్ గఢ్ సరిహద్దు" ప్రస్తుత "జయశంకర్ భూపాలపల్లి జిల్లా "టేకులగూడెం గ్రామ శివారులో ఉంది" ఈ "భీష్మ శంకర ఆలయం".
ఈనాటికీ ఇరు రాష్ట్రాల భక్తులచే పూజలందుకుంటున్న "భీష్మేశ్వరుడు" సరిహద్దుగుండా ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తున్నారు.
కావున ఓ "టేకులగూడెం గ్రామ,వాగజేడు మండల,జయశంకర భూపాలపల్లి జిల్లా" యువ సింహాల్లారా...
మీ " భీష్మేశ్వరుని "ప్రపంచానికి పరిచయం చేయండి.వారు మీ ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేస్తారు.
అందువలననే అది "భీష్మేశ్వర లింగంగా" ప్రసిధ్ధి చెందింది.
"తెలంగాణ - చత్తీస్ గఢ్ సరిహద్దు" ప్రస్తుత "జయశంకర్ భూపాలపల్లి జిల్లా "టేకులగూడెం గ్రామ శివారులో ఉంది" ఈ "భీష్మ శంకర ఆలయం".
ఈనాటికీ ఇరు రాష్ట్రాల భక్తులచే పూజలందుకుంటున్న "భీష్మేశ్వరుడు" సరిహద్దుగుండా ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తున్నారు.
కావున ఓ "టేకులగూడెం గ్రామ,వాగజేడు మండల,జయశంకర భూపాలపల్లి జిల్లా" యువ సింహాల్లారా...
మీ " భీష్మేశ్వరుని "ప్రపంచానికి పరిచయం చేయండి.వారు మీ ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేస్తారు.
No comments:
Post a Comment