Thursday, 15 May 2025

List of River Town's in India

 ఈ చిత్రం ఆధారంగా 61 ప్రాచీన నగరాలు, నదీ ప్రాంతాలు, రాజ్యాలు మరియు వాటి ప్రస్తుత ప్రాంతాలు 

1. Hastinapura - హస్తినాపురం (ఉత్తరప్రదేశ్)

2. Kashi - వారణాసి (ఉత్తరప్రదేశ్)

3. Kosala - అవధ్ ప్రాంతం (ఉత్తరప్రదేశ్)

4. Videha - మిథిలా (బీహార్)

5. Magadha - పాటలిపుత్రం ప్రాంతం (పట్నా, బీహార్)

6. Anga - భాగల్‌పూర్ (బీహార్)

7. Vanga - పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్

8. Pundra - పూర్వ బంగాల్ (బంగ్లాదేశ్)

9. Kuru - ఢిల్లీ, హర్యానా

10. Panchala (East, North, South, West) - వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్

11. Surasena - మథుర (ఉత్తరప్రదేశ్)

12. Matsya - జైపూర్ (రాజస్థాన్)

13. Avanti - ఉజ్జయిని (మధ్యప్రదేశ్)

14. Chedi - జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)

15. Vidarbha - విదర్భ (మహారాష్ట్ర)

16. Kalinga - ఒడిశా

17. Utkala - ఉత్తర ఒడిశా

18. Andhra - ఆంధ్రప్రదేశ్

19. Dravida - దక్షిణ తమిళనాడు

20. Pandya - మధుర (తమిళనాడు)

21. Chola - తంజావూరు (తమిళనాడు)

22. Kanchipura - కాంచీపురం (తమిళనాడు)

23. Mahishaka - మైసూరు (కర్ణాటక)

24. Mushika - ఉత్తర కేరళ

25. Kerala - కేరళ

26. Karnataka - కర్ణాటక

27. Kishkindha - హంపీ ప్రాంతం (కర్ణాటక)

28. Saurashtra - గుజరాత్

29. Anarta - ఉత్తర గుజరాత్

30. Dwarka - ద్వారకా (గుజరాత్)

31. Gandhara - పెషావర్ (పాకిస్తాన్)

32. Kamboja - ఆఫ్ఘానిస్తాన్

33. Tushara - తుర్క్‌మెనిస్తాన్

34. Huna - హున్స్ (మధ్య ఆసియా)

35. Parama Kamboja - ఉత్తర ఆఫ్ఘానిస్తాన్/తజికిస్తాన్

36. Uttara Kuru - హిమాలయాల ఉత్తరం (మిథిలా పురాణ ప్రకారం అరుణాచలం ప్రాంతం)

37. Uttara Madra - ఉత్తర పాకిస్తాన్ (స్వాత్, హజారా)

38. China - చైనా

39. Nepal - నేపాల్

40. Kirat - తూర్పు నేపాల్ & సిక్కిం

41. Lauhitya - బ్రహ్మపుత్రా ఉపనది ప్రాంతం (అసోం)

42. Pragjyotisha - గౌహతి (అసోం)

43. Suhma - పశ్చిమ బెంగాల్ (బర్ధమాన్ ప్రాంతం)

44. Vanga - దక్షిణ బెంగాల్ (కోల్‌కతా ప్రాంతం)

45. Ganga - గంగానది పరిసర ప్రాంతాలు

46. Yamuna - యమునా నది పరిసర ప్రాంతాలు

47. Sarasvati - ప్రాచీన సరస్వతి నది (ప్రస్తుత పంజాబ్/హర్యానా)

48. Godavari - గోదావరి నది పరిసర ప్రాంతం (మహారాష్ట్ర, తెలంగాణ)

49. Krishna - కృష్ణా నది పరిసర ప్రాంతం (ఆంధ్రప్రదేశ్)

50. Narmada - నర్మదా నది ప్రాంతం (మధ్యప్రదేశ్)

51. Tapati - తప్తి నది (మహారాష్ట్ర/గుజరాత్)

52. Sarayu - శరయు నది (ఉత్తరప్రదేశ్)

53. Vaitarani - ఒడిశా లోని వైతరిణి నది

54. Dandaka Forests - దండకారణ్యం (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలు)

55. Riksha - మధ్యభారత హరద్-బతూళా ప్రాంతం

56. Swarnamukhi - ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణముఖి నది

57. Mahendra - మల్కాన్‌గిరి, ఒడిశా లోని మహేంద్రగిరి పర్వతం

58. Malaya - దక్షిణ పర్వతాలు (నీలగిరి, పాళణి హిల్స్)

59. Sahya - పశ్చిమ కనుమలు (Western Ghats)

60. Vindhya - వింధ్య పర్వతాలు (మధ్య భారతదేశం)

61. Malayavat - దక్షిణ పర్వతాలు (కేరళ, తమిళనాడు లోని కొండ ప్రాంతాలు)

Thursday, 29 June 2023

Writers of the past

 మన పురాతన క్షత్త్రియ గ్రంథకర్తలు , కవివరేణ్యులు


౧. పెనుమత్స గోపరాజు - అంతర్వేది మహత్యం 

౨. ఆరవీటి కోదండ రామరాజు - నరపతి విజయము  

త్రీ. పెనుమత్స అనంతరాజు - అంబరీష విజయము

౪. అల్లూరి అప్పలరాజు - ధరాత్మజా పరిణయం 

౫.కంఠీరవ రాజు - అష్టదిక్పాల విలాసము 

౬. శ్రీ కృష్ణ దేవరాయలు - ఆముక్తమాల్యద 

౭. ఆరవీటి తిమ్మరాజు - ద్విపద రామాయణము

౮. పెనుమత్స వెంకటాద్రి - ఇందుమతి కళ్యాణం 

౯. విరూపాక్ష రాయలు - ఉన్మత్త రాఘవము 

౧౦. చిక్కదేవరాయలు - వచన భారతము

౧౧. చినవెంగమ రాజు - మధుర మంగా పుష్చాలి

౧౨. నంద్యాల నారాయణరాజు - దుశ్యంత చరిత్ర

౧౩. పూసపాటి రాచిరాజు - నవ భారతము

౧౪. పూసపాటి మొదటి ఆనంద రాజు - నవ రామాయణము

౧౫. ప్రతాపరుద్రుడు - నీతిసారం

౧౬. పూసపాటి తమ్మ భూపాలుడు - శ్రీ కృష్ణ విజయము

౧౭. పూసపాటి విజయరామరాజు - విష్ణుభక్తి సుధాకరము

౧౮. పూసపాటి వీరపరాజు - చిరుత వజీరు శతకము

౧౯. పూసపాటి వేంకటపతి రాజు - ఉషాభ్యుదయము

౨౦. పెనుమత్స బుచ్చ్చిరాజు - పురాతత్వ ప్రకాశిక

౨౧. రుద్రరాజు తిరుమలరాజు - నిరోష్ఠ్య నలచరిత్ర

౨౨. వత్సవాయి బలభద్ర రాజు - శ్రీ రామ శతకము

౨౩. సాళ్వ గుండ నరసింహరాయలు - రామాభ్యుదయం

౨౪. సిద్దిరాజు తిమ్మరాజు - పరమయోగి విలాసము

Friday, 16 June 2023

Shiridi? Trust Funds 🙏

 లెక్కకు మించిన ఈ ధనం సంస్థానంలో ఏమౌతుంది ? శిరిడి సాయి బాబా ట్రస్ట్ హజ్ కమిటీ కి 35 కోట్ల విరాళం ఇచ్చారు. ఇప్పటికైనా అర్థం అవుతుందా సోదరా హజ్రత్ సయ్యద్ సైఫోద్దీన్ బాబా భక్తులకు. జీహాదీలు క్యాష్ నింపేసుకోవటమే కాక చెక్కులతో కోట్లు కోట్లు కూడా ఎక్కడికీ వెళుతున్నయో ! మనమంతా వాళ్ళకు హుండీలో వేసి వేలకోట్లు ఇస్తున్నాం. అవి హజ్ యాత్రలకో, మసీదులు కట్టడానికో, జీహాదు చేయడానికో, మన వాళ్ళను లేపెయ్యడానికో ఖర్చు అవుతుంది. ఆ దర్గాకు మన తల తాకించి "దేవుడేమో" నని మొక్కి వెలకోట్లు డబ్బులు కూడా వేసే మనకే బుద్ధి రావాలి మరి ! అపాత్ర దానమా హిందువుల వధకు మన విరాళమా ? 


Is it True that they did not donate any amount to Ayodhya Ram Mandir?


Saturday, 19 March 2022

The Kashmiri Files/ The Kashmiri Hindu Genocide? In Telugu

 కాశ్మీర్ ఫైల్స్ కథ తెలుగులో.


దాదాపు ఐదు లక్షల గ్రంథాలతో కూడి ఉన్న ఒక పెద్ద గ్రంథాలయం ఉన్నది. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మహాభారతం అంత పెద్ద గ్రంథం. ఆ గ్రంథాలయంలో ప్రవేశించడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ అతి అరుదైన గ్రంథాలు. వాటిని ఎవరూ చదువరాదని, ఆ పుస్తకాలు అలాగే చెద పట్టి నశించి పోవాలని ఆ గ్రంథాలు తయారు కావడానికి కారకులైన వారే స్వయంగా కోరుకుంటున్నారు! అయితే వివేక్ అగ్నిహోత్రి ఏదో ఒకలా సాహసం చేసి అందులో ప్రవేశించాడు. కాని, రెండున్నర గంటల లోపలే ఆ గ్రంథాలయం నుండి బయటపడాలి. జీవితకాలమంతా ఆ గ్రంథాలయంలోనే ఉండనిచ్చినా అన్ని గ్రంథాలను పూర్తిగా చదవటం ఎవరికీ జన్మలో సాధ్యం కాదు. ఆ రెండున్నర గంటలలో ఏదో ఒక పుస్తకాన్ని మాత్రమే తెరిచి కొద్దికొద్దిగా చూడటం సాధ్యమౌతుంది. అందువల్ల అక్కడ కనిపించిన అన్ని పుస్తకాలలోనూ వివేక్ అగ్నిహోత్రి అతి చిన్న పుస్తకాన్ని మాత్రమే ఎంచుకున్నాడు. 


ఆ గ్రంథాలయం పేరు కాశ్మీర్. అతడు ఎంచుకున్న పుస్తకం పేరు కాశ్మీర్ ఫైల్స్. ఆ పుస్తకంలో అతడు చదివిన కథ పేరు పుష్కరనాథ్ పండిత్ కుటుంబ కథ.


కృష్ణ పండిత్ అనే ఒక యువకుడి తాతగారు పుష్కర నాథ పండిత్. మూడు దశాబ్దాల క్రితం కాశ్మీర్లో ఒక ఉపాధ్యాయుడుగా పని చేసేవాడు. కృష్ణపండిత్ కు ఊహ తెలిసేసరికి కాశ్మీర శరణార్థుల శిబిరంలో తన తాతగారితో కలిసి పెరుగుతున్నాడు. తాతగారు మనం కాశ్మీరానికి చెందినవారమని చెబుతున్నాడు. కాశ్మీర్ ని ఎందుకు వదిలి రావలసి వచ్చింది అని అడిగితే మీ తల్లిదండ్రులు మీ అన్న ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు అనే సమాచారం మాత్రమే అతడికి ఆయన చెబుతూ వచ్చాడు. కృష్ణ పండిత్ అదే నిజమని నమ్ముతూ వచ్చాడు. ఎప్పటికైనా నా మనం తిరిగి మన జన్మభూమి అయిన కాశ్మీరానికి తిరిగి వెళ్ళవలసిందే అని తాత గారి పట్టుదల. కాశ్మీరు పండితులు తిరిగి కాశ్మీర్ కు రావాలంటే ఆర్టికల్ 370 అడ్డంకిగా ఉన్నదని దానిని తొలగించాలని అతడు భారత ప్రధాన మంత్రికి మూడు దశాబ్దాలలో దాదాపు ఆరు వేల ఉత్తరాలు వ్రాశాడు. ఏదో ఒకరోజు ఒక ప్రధానమంత్రి వీటన్నిటిని చూసి ఆర్టికల్ 370 ని తొలగిస్తాడని ఆశతో బ్రతుకుతున్నాడు.


కృష్ణ పండిత్ యువకుడిగా ఎదిగి విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీలో తన తాతగారి స్నేహితులు నలుగురిని అతడు కలుసుకున్నాడు. పుష్కర నాథ్ పండితుని మనుమడు అనేసరికి వారు అతడిని ఎంతో ప్రేమతో చేరదీశారు. తన కుటుంబం కాశ్మీర్లో రోడ్డు ప్రమాదంలో మరణించిందని అతడు చెబితే అతడికి నిజం తెలియదు అని గ్రహించిన ఆ నలుగురు మౌనంగానే ఉండిపోతారు తప్ప నిజం మాత్రం చెప్పరు.


కృష్ణ పండిత్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడున్న ఇతర కాశ్మీర్ విద్యార్థులతో, ప్రొఫెసర్ లతో అతడు మాట్లాడినప్పుడు కాశ్మీర్ ప్రసక్తి అనివార్యంగా వచ్చింది. ప్రొఫెసర్ రాధికా మీనన్ కృష్ణ పండిత్ ను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. 80ల దశకం చివరిలోను, 90ల దశకం చివరిలోను కాశ్మీరంలో నిజంగా ఏమి జరిగిందో ప్రత్యక్షంగా చూడని కృష్ణ పండిత్ ఆమె మాటలను చాలా సులువుగానే నమ్మేశాడు. చరిత్రలో కాశ్మీర్ ఎన్నడూ భారత్ లో ఒక అంతర్భాగం కానే కాదని, వివిధ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం నుంచి కాశ్మీర్‌ను విడిగానే గుర్తిస్తున్నాయి అని, వారు ప్రచురించే దేశ పటాలను పరిశీలిస్తే అది స్పష్టమవుతోంది అని, కాశ్మీర భూభాగాన్ని భారత ప్రభుత్వం బలాత్కారంగా ఆక్రమించిందని, మనం భారత ప్రభుత్వం నుంచి తిరిగి స్వాతంత్ర్యాన్ని (ఆజాదీని) సాధించాలని ఆమె ప్రబోధిస్తూ ఉంటుంది. భారత సైనికులు కాశ్మీర ప్రజలను అణచివేస్తూ ఉన్నారని మరి అలాంటి సైనికులు మీద కాశ్మీరు పిల్లలు రాళ్ళను కాకపోతే పూలను కురిపిస్తారా అని పరిహాస పూర్వకంగా విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది. విద్యార్థులందరూ మూకుమ్మడిగా ఆమె మాటలను నిజమేనని నమ్ముతూ ఉంటారు. 


కృష్ణ పండిత్ విద్యార్థులందరిలోనూ చాలా చురుకైనవాడు. అతడి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని గ్రహించిన ప్రొఫెసర్ రాధిక మీనన్ అతడిని స్టూడెంట్ యూనియన్ లీడర్ గా గెలిపించాలని భావిస్తుంది. నువ్వు నాయకుడిగా ఎదగాలి అంటే ఒక కారణం కావాలి. కాశ్మీర్ సమస్యను ఆ కారణంగా ఎంచుకో. నువ్వు దెబ్బకొట్టవలసిన ఒక విలన్ ను అందరికీ చూపించాలి. కాశ్మీర్ లో ఆ విలన్ భారత ప్రభుత్వమే అని అందరికీ చాటాలి అని ప్రొఫెసర్ బోధిస్తుంది. ఆ మాటలను ఇష్టపడని కృష్ణ పండిత్ కు మనం కాశ్మీరుకు మేలు చేయాలంటే అధికారం సాధించక తప్పదు అని, అందుకు రాజకీయాలు చాలా అవసరం అని నచ్చజెపుతుంది. కృష్ణ పండిత్ చివరకు అందుకు అంగీకరిస్తాడు.


అయితే తన మనుమడు విశ్వవిద్యాలయంలో రాజకీయాలు చేస్తున్నాడని తెలుసుకున్న పుష్కర నాథ పండిత్ అందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. వేలాది కాశ్మీర్ పండితుల genocide కు కారణమైన వారికి నువు ఆజాదీ కావాలంటావా? అంటాడు.  


అయితే కృష్ణ పండిత్ తనకు ప్రొఫెసర్ నూరిపోసిన కాశ్మీర్ పండితుల exodus సిద్ధాంతాన్ని బాగా నమ్ముతున్నాడు. అప్పట్లో అంటే 80ల దశకానికి పూర్వం) అతి తక్కువ జనాభా ఉన్న కాశ్మీర పండితులు అతి ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకుని అనుభవిస్తూ ఉండేవారని, వారినుండి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లేనివారికి పంచిందని, దాంతో అక్కడ ఉండేందుకు ముఖం చెల్లక పండితులు వలసపోయారు అని అతడికి యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన సిద్ధాంతం.


తన మనుమడు సత్యానికి దూరంగా జరిగిపోతున్నాడు అని భావించిన పుష్కర నాథ పండితునికి నిరాశతో మతి చలించినట్లయింది. మూడు దశాబ్దాల క్రితం Raliv Galiv Chaliv (మతం మారు, వదిలి పారిపో, లేదా చావు) అనే నినాదాలతో ఉన్మాదతీవ్రవాదమూకలు విరుచుకుపడి, తన కుటుంబాన్ని అతి క్రూరంగా పొట్టన పెట్టుకున్నప్పటికీ, ఎలాగో ప్రాణాలు దక్కించుకుని, తన ఇంటికి‌, ప్రాణసమానమైన తన మాతృభూమికి దూరమైనప్పటికీ ఎవరు బాగుపడాలని తన ప్రాణాలను ఉగ్గబట్టుకుని జీవించాడో, ఎవరి స్కూలు ఫీజు చెల్లించడానికి డబ్బు తక్కువౌతుందనే భయంతో తన కంటిచూపు వైద్యానికి అయ్యే ఫీజును కూడా చెల్లించలేకపోయాడో, ఎవరి కడుపు నింపడం కోసం తనకు ఆకలి లేదని అబద్ధమాడి పస్తులుండేవాడో, ఆ తన మనుమడే తన కుటుంబానికి జరిగిన అన్యాయం తెలుసుకోలేక, తీవ్రవాదులు, మీడియా, దేశప్రయోజనాల మీద ఏ మాత్రం ఆసక్తి లేని ఒక రాజకీయపక్షము కలసి ఆడుతున్న నాటకంలో ఒక పావుగా మారిపోతున్నాడని గ్రహించిన అతడు ఇక తట్టుకోలేకపోయాడు. మనుమడు బాగుపడాలన్న తన ఆశలన్నీ ఆవిరైపోతుండగా హఠాత్తుగా అతడికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. తన చితాభస్మాన్ని కాశ్మీరులో తన ఇంటిలో వెదజల్లమని, తన నలుగురు మిత్రులకు తన మరణ వార్తను తెలియజేయమని చెప్పి అతడు కన్నుమూస్తాడు. (ఆర్టికల్ 370 రద్దు ఇంకా జరగకముందరి కథ.)


ఆ సందర్భంలోనే కృష్ణ పండిత్ కు తన తండ్రి కాశ్మీర్ తీవ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలుస్తుంది.


తన తాత గారి చివరి కోరిక మేరకు అతని చితాభస్మాన్ని కాశ్మీరంలోన వెదజల్లేందుకు బయలుదేరిన కృష్ణ పండిత్ తో ప్రొఫెసర్ రాధిక మీనన్ కాశ్మీరులో ప్రజలను భారత ప్రభుత్వం ఎంతగా చిత్రహింసలు పెడుతుందో, కాశ్మీరులో అమాయకులు అందరిని ఎంతగా తీవ్రవాదులుగా చిత్రీకరించి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తోందో నీ నోటి ద్వారానే విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరికీ చెప్పాలని ఆదేశిస్తుంది. నువ్వు విద్యార్థి నాయకుడిగా ఎదగాలంటే ఈ పని తప్పక చేయవలసిందే అంటుంది. కాశ్మీరులో అతడు ఎవరిని కలిస్తే అక్కడున్న విషయాలన్నీ బాగా వివరించి చెబుతాడో ఆ వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది.  


మేడమ్, మీకు కాశ్మీర్ లో ఇంత గట్టి పరిచయాలు ఉన్నాయని నాకు తెలియదు సుమా అని కృష్ణ పండిత్ ఆశ్చర్యపోతాడు.


ఎప్పటికైనా కాశ్మీర్ కు తిరిగి వెడతాను అనే ఆశతో జీవించిన తమ మిత్రుడు పుష్కర నాథ పండిత్ చివరకు చితాభస్మరూపంలో కాశ్మీర్ కు చేరుకున్నాడు అని అతడి మిత్రులందరూ వాపోతారు.


ప్రొఫెసర్ రాధిక మీనన్ ఆదేశాల ప్రకారం కృష్ణ పండిత్ కలుసుకున్న వ్యక్తులు తాము ఎంత అమాయికులమో, తమ మీద భారత ప్రభుత్వం ఎందుకు తీవ్రవాదులనే ముద్రవేసిందో తీయ తీయని మాటలతో నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారు. చివరకు తన తల్లిదండ్రులను హతమార్చిన బిట్టు అనే వ్యక్తిని కృష్ణ పండిత్ కలుసుకుంటాడు. అతడి ఇంటిలో అతడు తమ ప్రొఫెసర్ అయిన రాధిక మీనన్ కు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా అతడు గమనిస్తాడు. అయితే అతడు మీ తల్లిదండ్రులను చంపింది నేను కాదు, అది అబద్ధం అని తిరస్కరించి, వారిని చంపింది భారత సైన్యం అని చెబుతాడు.  


కృష్ణ పండిత్ అతడి మాటలు నిజమేనని నమ్మేశాడు. సత్యం ఏమిటో తెలియని అతడు భారత దేశాన్ని భారత ప్రభుత్వాన్ని భారత సైన్యాన్ని అతడు ఇప్పుడు మనసారా ద్వేషిస్తున్నాడు.  


తన తాత గారి ప్రియస్నేహితుడు, ఒకప్పటి ప్రభుత్వ అధికారి బ్రహ్మదత్తుడు. మీరే మా కుటుంబాన్ని హత్య చేసినవారు అని కృష్ణ పండిత్ ఆ బ్రహ్మదత్తును నిందిస్తాడు.  


కృష్ణ పండిత్ అసత్య కథనాలను నమ్మి భారత వ్యతిరేకిగా తీవ్రవాదిగా మారబోతున్నాడు అని గ్రహించిన బ్రహ్మ దత్ ఇప్పటికైనా నిజం ఇతడు తెలుసుకోవలసిందే అని భావించి తాను ఎప్పటినుంచో సేకరిస్తూ వచ్చిన సత్యాలను కాశ్మీర్ ఫైల్స్ రూపంలో అతడి ముందు ఉంచుతాడు. వాటిని పరిశీలించిన కృష్ణ పండిత్‌కు జ్ఞానోదయం కలుగుతుంది. తన తల్లిదండ్రులను, అన్నను కూడా నిర్దయగా హతమార్చింది తీవ్రవాదులే అన్న విషయం అతడికి స్పష్టంగా తెలుస్తుంది.


తాతగారి అంతిమ సంస్కారాలు అన్నీ పూర్తి చేసుకుని తిరిగి ఢిల్లీ విశ్వవిద్యాలయం చేరుకున్న కృష్ణ పండిత్‌ను కాశ్మీరులోని వాస్తవ పరిస్థితులను (తన మనుషులు కృష్ణ పండిత్ కు చెప్పిన కట్టుకథలను) వివరించమని ప్రొఫెసర్ రాధికా పండిత్ ఆదేశిస్తుంది.


అప్పుడు కృష్ణ పండిత్ తన తోటి విద్యార్థుల సమక్షంలో ఏమి చెప్పాడు?


అది మిత్రులందరూ ప్రత్యక్షంగా సినిమాను థియేటర్లలో చూసి తెలుసుకోవలసిందిగా కోరుతున్నాను.


రెండున్నర గంటల సినిమాలో చివరి అర్ధగంటలో సినిమా సారాంశం అంతా స్పష్టమవుతుంది. మిగిలిన రెండు గంటలు తన మాతృభూమి అయిన కాశ్మీర్ విషయంలో సత్యాసత్యాలను తేల్చుకోలేక కృష్ణ పండిత్ అనుభవించిన అవ్యక్తమైన ఆవేదననే ప్రతిబింబిస్తాయి.


★★★


సినిమాలో కాశ్మీరు అందచందాలు, ఆయా నటుల నటనా వైదుష్యం, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకుని ప్రతిభ, సంభాషణలు ఇటువంటి వాటిని గురించి నేను మాట్లాడితే అసలైన విషయాన్ని పక్కదోవ పట్టించినట్లు ఉంటుంది కాబట్టి అవి ఎంత అద్భుతంగా ఉన్నా వాటిని గురించి ఇక్కడ నేను చెప్పటం లేదు. మనం ప్రతిరోజు మన గుండెకాయను గూర్చి మాట్లాడుకోము. అయినా అది పనిచేయకపోతే మన శరీరంలో ప్రాణం ఉండదు. అంత మాత్రం చెప్పగలను.


తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా, అప్పట్లో Kashmir Genocideకు పుష్కరనాథపండిత్ మిత్రులు కూడా ఏదో ఒక రకంగా కారణమైన విషయం, అందుకు వారు ఒకరినొకరు నిందించుకొనడం మనం నిస్సహాయంగా చూడవలసి వస్తుంది.


అప్పటి కాశ్మీరపు ముఖ్యమంత్రికి కాశ్మీరహిందువులను కాపాడటం కంటె తీవ్రవాదులతో సత్సంబంధాలను కలిగి ఉండటమే ప్రధానమైనదనే విషయాన్ని మనం నిశ్చేష్టులమై అర్థం చేసుకోవలసి వస్తుంది.


సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అతి భయానకమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కలిపినా సినిమా కథలో 10% కూడా ఉండవు. ఆ మాత్రం కూడా లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదా అనే ప్రశ్న రావచ్చు. అలా తీస్తే ముప్పై ఏళ్ల పాటు కాశ్మీరం గాని అక్కడి బాధలు కాని మనవి కాదన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోయిన కాశ్మీరవాసులం కాని మనం వ్యవహరించిన తీరు ఏమాత్రం మారదు. సినిమా తీసిన ప్రయోజనం నెరవేరదు.


విశ్వవిద్యాలయంలో తన తోటి విద్యార్థుల నడుమ కృష్ణ పండిత్ నిజాలను మాట్లాడుతూ ఉండగా అవన్నీ అబద్ధాలే అని, వాటిని తాము వినదలచుకోలేదని, కూర్చోమని కొందరు విద్యార్థులు అల్లరి చేస్తారు. అయితే మరి కొందరు విద్యార్థులు ఈ నిజాలు తమకు తెలియవని, వాటిని గూర్చి తాము మరింతగా తెలుసుకొనగోరుతున్నామని, కృష్ణ పండిత్ తన మాటలను ఆపరాదని కోరుతారు. ఈ సినిమా ద్వారా వివేక్ అగ్నిహోత్రి కోరుకుంటున్న మార్పు లేదా ఫలితం ఖచ్చితంగా ఇదే.  


ఆ విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులలో మార్పు వచ్చింది. ఇక్కడ దేశంలో మార్పు రావలసింది మనలో. ముఖ్యంగా కాశ్మీరు genocide మోడల్‌ను బెంగాల్లో, కేరళలో ప్రారంభించి, క్రమంగా మహారాష్ట్రకు, పంజాబుకు, గోవాకు, తెలంగాణకు, చివరకు భారతదేశమంతటా విస్తరించాలని ప్రత్యక్షతీవ్రవాదులు, పరోక్షతీవ్రవాదులు, ప్రచ్ఛన్నతీవ్రవాదులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో మనలో తప్పక ఆ మార్పు రావలసిందే!


విన్నా వినబడనట్టు నటిస్తున్న సూడో చెవిటివాళ్లకు బాగా వినబడాలంటే సభ మధ్యలో బాంబు విసరాల్సిందే అని నిశ్చయించుకుని ధైర్యంగా ఎవరికీ ప్రమాదం కలగకుండా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్, బటుకేశ్వర దత్ అప్పట్లో బాంబు విసిరారు. ఫలితం తెలిసిందే. అప్పుడు దేశమంతా ప్రతిస్పందించింది.


ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి కూడా అటువంటి బాంబును విసిరారు. ఎవరికీ ప్రమాదం కలగకుండా విసిరారు. విశ్వవిద్యాలయంలో తన సహాధ్యాయుల మధ్యలో కృష్ణ పండిత్ చెప్పిన మాటలతో సినిమా పూర్తవుతుంది. కాని, వెంటనే లేచి ఇంటికి బయలుదేరకండి. వివేక్ అగ్నిహోత్రి విసిరిన బాంబు ఆ తరువాతనే పేలుతుంది. ఆ బాంబు పేలిన తరువాతనే మనం థియేటర్ విడిచి ఇంటికి బయలుదేరుదాం.  

జై హింద్.


#KashmirFiles

Wednesday, 19 January 2022

About MakaraSankranti

About MakaraSankranti 

How science & tech flourished in ancient India

Indian astronomy has a long history and was a Vedanga, an auxiliary discipline associated with the study of the Vedas, dating back to 1,500 BCE or earlier.

By Nanditha Krishna

January 14 is Makara Sankranti, and it is celebrated all over the country and wherever Indian culture has spread. It is known as Bihu in Assam, Pongal in Tamil Nadu, Uttarayan in Uttar Pradesh, Shishur Saenkraat in Kashmir, Songkran in Thailand, Thingyan in Myanmar, Mohan Songkran in Cambodia and so on. On this day, the sun, the source of life on earth, transits into Capricorn and moves into the northern hemisphere. The knowledge of this astronomical feat is as old as the Indian civilisation.

Indian astronomy has a long history and was a Vedanga, an auxiliary discipline associated with the study of the Vedas, dating back to 1,500 BCE or earlier. Varahamihira, Aryabhata, Bhaskara, Brahmagupta and others were astronomers who even mention their scientific instruments. Maharaja Jai Singh II of Jaipur constructed five Jantar Mantars in New Delhi, Jaipur, Ujjain, Mathura and Varanasi. They give us a good idea of the early scientific tools. 

India produced great scientists and mathematicians. Baudhayana in 800 BCE calculated the value of pi and discovered what is now known as the Pythagoras' theorem. Pythagoras lived in sixth century BCE Greece; and the third century CE sophist Philostratus says that Pythagoras studied under Hindu sages or gymnosophists in India. Brahmagupta lived in seventh century Ujjain and wrote several books on mathematics and astronomy. India was the source of the number system, now called the Arabic numerals because the Arabs took it everywhere. This number system is a feat of genius. It enables all numbers to be expressed with just ten symbols—the numbers 1 through 9 and the symbol for zero. 

Without this key, we would have a separate word for each number and be hopelessly confused. It is this brilliant Indian numeral system that makes mathematics, modern accounting, business deals and computer technology possible; from Wall Street to the space programme, modern civilisation depends on this number system. Brahmagupta was the first to discuss zero as a number and established the basic mathematical rules for it. He did a lot of work in geometry, trigonometry and discovered new theorems. He also explained how to find cubes, cube roots, squares and square roots.

Fifty years before the Italian mathematician Fibonacci wrote about the number sequence, now known as the Fibonacci numbers, a sage named Hemchandra wrote about this sequence, but even he was not the first Indian to do so. An earlier Indian mathematician named Gopala had also studied these numbers. And several earlier Indian mathematicians also knew about them.

In 500 CE, Aryabhata, and later Brahmagupta understood that the earth is round. They talked about gravity, saying that it is the nature of the earth to attract objects, causing them to fall towards the ground.

Bhaskaracharya wrote about arithmetic, geometry, algebra and calculus. Isaac Newton and Gottfried Wilhelm von Leibniz are given credit for being the first to introduce calculus, but Bhaskaracharya had written about it 500 years earlier. 

Bhaskaracharya had calculated the time taken for the earth to travel around the sun: 365.2588 days. The modern measurement is 365.25636, a difference of just 3.5 minutes. He did not work with instruments or computers. He knew that the earth travels around the sun at a time when the West did not; when people thought the sun revolved around the earth.

But it was not in mathematics alone that Indians flourished. Sushruta was a great surgeon who used 125 different surgical instruments and herbal sprays before an operation to prevent sepsis. His greatest contribution was in the fields of plastic surgery and cataract removal. When the British arrived, they learned these sciences from Indian doctors, cut off their fingers so that the Indians could never practise again, and introduced plastic and cataract surgery in British medical colleges as their invention. Charaka wrote about herbal treatments that Indians are just rediscovering. In 300 BCE, Patanjali codified the Yoga sutras. In 200 BCE, Kanada wrote about gravity and that the universe is made up of atoms. Nagarjuna was a great metallurgist and chemist. The list is endless.

Indian science and technology began at Mehrgarh (now in Pakistan) and continued throughout the country’s history. People developed different systems of agriculture, irrigation, canals and water storage systems, including artificial lakes, by 3,000 BCE. Cotton was cultivated by 5,000–4,000 BCE. They farmed with animal-drawn ploughs in the Indus Civilisation in 2,500 BCE. The people of the Indus-Sarasvati region used weights and measures. Large numbers are used in the Vedas. 

The earliest-known dock in the world, which could berth and service ships, was situated at Lothal in Gujarat. Indian metallurgy was very advanced. Steel was made in India from 500 BCE. King Porus gifted Alexander a steel sword in 326 BCE. The iron pillar located in Delhi is seven metres high and has never rusted. Over 5,000 years ago, there were dentists in the Indus-Sarasvati region. A modern scientist who was looking at the teeth of people who had died there long ago found that ancient dentists had drilled teeth as far back as 9,000 years ago. 

Young people should be taught about the scientific and mathematical achievements of India. 

But it should be scientific, logical and truthful. Unfortunately, even centres of higher learning are claiming the impossible. We do not need to resort to falsehoods to establish our scientific prowess. The truth is sufficiently amazing. What we can be sure of is that India played a central role in all that is known today of mathematics and many sciences, and our civilisation discovered these concepts several millennia before they were known in Europe.

Nanditha Krishna

Historian, environmentalist and writer based in Chennai

(nankrishna18@gmail.com) 

Tuesday, 4 January 2022

List of Largest Empires in Indian History, Sanatana Rich Heritage

 List of largest empires in India history

1.King vikramaditya — whole Asia
King Vikramaditya made Ujjain his capital, in present-day Madhya Pradesh. He almost ruled whole Asia . Vikramaditya empire controlled many parts of Modern day China, Entire Middle East and Many Parts of South East Asia.
NOTE :
This king not from Gupta Empire and Chalukya dynasty because 14 kings in India named as Vikramaditya after seeing his power and achievement .
2. Karkota dynasty — 7 million sq. kms
Karkota dynasty ruled over 7 million sq. kms. Parihaspur was built by Lalitaditya Muktapida and served as the capital of Kashmir during his reign. Durlabhvardhana was the founder of the Karkota dynasty. The Undefeated Ruler of Kashmir who defeated Islamic invaders & ruled till Caspian Sea .He captured parts of Central Asia and North india. His empire extended from Tibet to Iran and Turkistan. He was later able to create an empire based on Kashmir and covering most of Northern India and Central Asia including most parts of Pakistan, Afghanistan, Bactria , Iran, Nepal,Tibet, Turkistan and Soghdiana. Lalitaditya Muktapida only one king from Karkota dynasty who expanded the Karkota dynasty
3. Maurya Empire —5 million sq. kms
Maurya Empire size is 5 million sq. kms. ,they have permanent capital city which was Pataliputra, in present-day Bihar. Maurya Empire to reign over a realm stretching from present-day Afghanistan in the west to Bangladesh in the east and half of India . Ashoka was grandson of Chandragupta Maurya and Chandragupta Maurya defeated Seleucus in India. Maurya Empire covered part of India, Bangladesh , Pakistan , Nepal and Afghanistan .The Maurya Empire was founded by Chandragupta Maurya, with help from Chanakya. Chandragupta Maurya and Ashoka this two king from Maruya empire who Extent of Maurya Empire
4. Pala Empire —4.6 million sq.kms
Pala Empire size is 4.6 million sq.kms . Pala Empire covered part of Afghanistan ,Bangladesh , India, Nepal and Pakistan . They have capital city which was Bikrampur, Pataliputra , Gauda, Monghyr and Somapura .Pala Empire empire stretched from Assam and Utkala in the east ,Kamboja (modern day Afghanistan) in the north-west and Deccan in the south. Gopala who is founded the Pala Empire and Deva Pala who Extent of Pala Empire .
5. Gupta Empire —3.5 million sq.km
Gupta empire size is 3.5 million sq.kms . They have permanent capital city which was Pataliputra, in present-day Bihar. Chandra Gupta I was founded the Gupta empire and Gupta empire region extended from the Himalayas in the north to the Krishna and Godavari Rivers in the south; and from Balkh (Afghanistan) in the west to Brahmaputra River in the east. Gupta empire covered part of India ,Pakistan, Bangladesh ,Myanmar and Nepal . Samudragupta only this king from Gupta empire Who expanded the Gupta Empire
6. Maratha Empire — 2.8 million sq. kms
Maratha Empire size is 2.8 million sq. kms. Chhatrapati Shivaji Maharaj was founder and first emperor of the Maratha Empire. Maratha Empire extending from Bengal in the east to Attock and Sindh in the west, Kashmir in the north to the Kaveri basin in the south. The capital city is Raigad, Jinji, Satara and Pune in present-day Maharashtra. Chhatrapati Shivaji and Bajirao this two king from Maratha Empire who expanded the maratha empire
7. Kushan Empire —2.5 million sq. kms
Kushan Empire area is 2.5 million sq. kms. Kujula Kadphises was founded of Kushan Empire. The Kushan Empire, a realm that covered much of present-day India, Pakistan, Afghanistan and China(Yarkand now in the xinjiang region of china). Kushan Empire ruled over most of the northern Indian subcontinent and parts of Central Asia. The capital city of this empire was Peshawar (Pakistan) , Bagram (Afghanistan) , Taxila (Pakistan) and Mathura (Uttar Pradesh, India). Vima Kadphises and Kanishka I this two king from Kushan Empire who expanded the Kushan Empire.
8. Rai dynasty—1.5 million sq. kms
Rai dynasty area size is 1.5 million sq. kms .Adi Rai was founded of Rai dynasty and capital city is Arror (Pakistan) . Rai dynasty extended from Kashmir in the east, Makran and Debal port (modern Karachi) in the west, Surat port in the south, and the Kandahar, Sulaiman, Ferdan and Kikanan hills in the north. Rai Diwa ji (Devaditya) only one king from Rai dynasty who expanded the Rai dynasty.
9. Mahameghavahana dynasty —1.3 million sq. kms
Mahameghavahana dynasty area size is 1.3 million sq. kms .they capital city is Kalinganagara present-day Odisha . Mahameghavahana dynasty empire included large parts of eastern and central India. It corresponds to present-day northern Telangana, northeastern Andhra Pradesh, most of Odisha, and a portion of Madhya Pradesh states.
10. Rashtrakuta dynasty —1.2 million sq. kms
Rashtrakuta dynasty area size is 1.2 million sq. kms. They have permanent capital city is Mayurkhandi in present-day Karnataka . Rashtrakuta dynasty extended from Cape Comorin in the south to Kannauj in the north, from Banaras in the east to Broach (Bharuch) in the west .Rashtrakuta kingdom included the modern state of Karnataka in its entirety along with parts of the current Indian states of Tamil Nadu, Andhra Pradesh, Telangana, Maharashtra and Gujarat. Govinda III only one king from Rashtrakuta dynasty who expanded the Rashtrakuta dynasty.
11. Pushyabhuti dynasty — 1 million sq. kms
Pushyabhuti dynasty area size is 1 million sq. kms. Pushyabhuti dynasty Empire covered much of North and Northwestern India, extended East till Kamarupa, and South until Narmada River. Pushyabhuti dynasty ruled over a vast territory consisting of eastern Punjab, Uttar Pradesh, West Bengal, Bihar, Orissa under their control. The capital city of this empire was Thanesar in present-day Haryana and another capital city of this empire was Kannauj in present-day Uttar Pradesh. Harshavardhana only one king from Pushyabhuti dynasty who expanded the Pushyabhuti dynasty.
12. Gurjara-Pratihara dynasty — 1 million sq. kms
Gurjara-Pratihara dynasty area size is 1 million sq. kms Gurjara-Pratihara dynasty Empire covered much of western and northern India. They capital city is Ujjain in present-day Madhya Pradesh and another capital city is Kannauj in present-day Uttar Pradesh. Gurjara-Pratihara dynasty extended to Narmada River in the South, Sutlej River in the northwest, and up to Bengal in the east. It extended over a large area from the foot of the Himalayas up to the river Narmada and included the present district of Etawah in Uttar Pradesh. Mihira Bhoja only one king from Gurjara-Pratihara dynasty who expanded the Gurjara-Pratihara dynasty.
13. chola dynasty — 1 million sq. kms
chola dynasty area size is 1 million sq. kms . chola dynasty empire covered part of half of south India ( expect north Karnataka and Telangana they area ruled by Chalukya dynasty ) , south west Bengal , South Odisha ,South Thailand , Java & Sumatra (only two island of Indonesia), Singapore and Malaysia (Malay Peninsula ) . The capital city of this empire was Pazhaiyaarai, Thanjavur and Gangaikonda Cholapuram in present-day Tamil nadu. Rajaraja I and Rajendra Chola I this two king from chola dynasty who expanded the chola dynasty.
14. Chalukya dynasty— 0.6 million sq. kms
Chalukya dynasty area size is 0.6 million sq. kms .They have permanent capital city is Badami in present-day Karnataka. Chalukya dynasty extended from the Kosala and Kalinga (Bay of Bengal) in the east, to Konkana in the west, the river Narmada in the north and up to river Cauveri in the south. Their domain included the whole of present day Karnataka, Maharashtra, parts of Gujarat, Madhya Pradesh, Odisha, Andhra Pradesh and parts of Tamil Nadu. Pulakeshin II only one king from Chalukya dynasty who expanded the Chalukya dynasty
15. Vijayanagara Empire — 0.6 million sq. kms
Vijayanagara Empire area size is 0.6 million sq. kms. Vijayanagara Empire Empire covered much almost the entire South India . There capital city is Hampi & Vijayanagara( Karnataka) , Penukonda(Andhra Pradesh) , Chandragiri(Andhra Pradesh) and Vellore(Tamil nadu ) . Vijayanagara Empire empire extended from the river Krishna in the north to River Cauvery in the south; the Arabian Sea in the west to Bay of Bengal in the east. Bukka I and Krishnadevaraya this two king from Vijayanagara Empire who expanded the Vijayanagara Empire
16. Nanda Empire — 0.5 million sq. kms
Nanda Empire area size is 0.5 million sq. kms. Mahapadma Nanda was the founder of Nanda Empire in . Mahapadma Nanda was the first historical emperor of India. They have permanent capital city of which was Pataliputra, in present-day Bihar. Nanda Empire extended from the Kuru, near Punjab, in the north to the Godavari valley in the south and from Magadha in the east to the Narmada on the west. Mahapadma Nanda only one king from Nanda Empire who expanded the Nanda Empire
17. Satavahana dynasty — 0.5 million sq. kms
Satavahana dynasty area size is 0.5 million sq. kms. Simuka Satavahana is founder of satavahana dynasty . They are capital city is Paithan in present-day Maharashtra and another capital city is Amaravathi in present-day Andhra Pradesh . Satavahana dynasty extended from Krishna in the south to Malwa and Saurashtra in the north and from Berar in the east to the Konkan in the west. The Satavahana kingdom mainly comprised the present-day Telangana, Andhra Pradesh and Maharashtra. At different times, their rule extended to parts of modern Gujarat, Madhya Pradesh, and Karnataka. Gautamiputra Satakarni only one king from Satavahana dynasty who expanded the Satavahana dynasty
18. Magadha Empire— 0.5 million sq. kms
Magadha Empire area size is 0.5 million sq. kms .Magadha Empire was bounded on the north by the river Ganges, on the east by the river Champa, on the south by the Chota Nagpur Plateau, and on the west by the Son River. Jarasandha was founded the Magadha empire. They are capital city is Rajgir in present-day Bihar and another capital city is Patna Rajgir in present-day Bihar
19. Gajapati Empire— 0.4 million sq. kms
Gajapati Empire area size is 0.4 million sq. kms . The Gajapatis were ruled over Kalinga (the present day Odisha), large parts of Andhra Pradesh and West Bengal, and the eastern and central parts of Madhya Pradesh and the southern parts of Bihar. Gajapatis became an empire stretching from the lower Ganga in the north to the Kaveri in the south. Kapilendra Deva was the founder of Gajapati dynasty. They have permanent capital city of which was Cuttack the present day Odisha.
20. Eastern Ganga dynasty— 0.4 million sq. kms
Eastern Ganga dynasty area size is 0.4 million sq. kms .Eastern Ganga dynasty consisted of the whole of the modern-day Indian state of Odisha as well as major parts of West Bengal, Andhra Pradesh and Chhattisgarh.[3] The early rulers of the dynasty ruled from Dantapuram; the capital was later moved to Kalinganagara (modern Mukhalingam), and ultimately to Kataka (modern Cuttack).
NOTE
Several empires in world history have been contenders for the largest of all time, depending on definition and mode of measurement. Possible ways of measuring size include area, population, economy, and power. The list is not exhaustive owing to a lack of available data for several empires; for this reason and because of the inherent uncertainty in the area estimates, no rankings are given.

Friday, 30 November 2018

About Yanamadurru West Godavari District Andhra Pradesh State

పశ్చిమగోదావరి జిల్లా,భీమవరంకి 5  కిలోమీటర్ల దూరం లో ఉన్న యనమదుర్రు గ్రామంలో వుంది ఈ మహిమాన్విత దేవాలయం. ఇక్కడ పరమ శివుడు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటుంటే,పార్వతిదేవి కుమారస్వామిని చంటిపిల్లాడిరూపంలో ఒడిలో పడుకోపెట్టుకుని ఒకే పానమట్టం మీద దర్శనం ఇస్తారు. దీనిని శక్తీశ్వరాలయం అంటారు. ఈ ఆలయదర్శనం వల్ల దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి.

Thursday, 20 September 2018

About Ramagiri / kamanpur / peddapalli jilla

"రామగిరి."

"హరిగిరులు" గా పిలవబడే కొండపై "శ్రీరాముడు,సీతా,లక్ష్మణ,ఆంజనేయ సమేతుడై" ఇక్కడ విడిది చేసిన తదుపరి ఇది "రామగిరి" గా మారెను.

ఈ "కోట/ఖిల్లాను కాకతీయులు,గురిజాల  వంశీయులు,ముసునూరి వంశీయులు,బహమనీ సుల్తానులు,నిజాం మొ.లగు రాజులు కేంద్రంగా" పరిపాలించిరి.

కాళిదాసు "మేఘసందేశం" కావ్యమును ఇక్కడే రాసినట్టు,మడికి సింగన కవి తన రచనలు ఇక్కడే చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నవి.

ఈ రామగిరిపై "200 రకములపైన వనమూలికలు ఉన్నాయని" వివిధ పరిశోధనల ద్వారా తెలిసినది.

రామగిరిపై "శివలింగం,సీతమ్మ కొలను,నివాస గదులు,1000 మంది నివసించే గుహ" ఇలా అడుగడుగునా అద్భుతాలే.

అన్నింటికంటే "శ్రావణమాసములో ఈ రామగిరిపై అధ్యాత్మిక వాతావరణాన్ని చూడవలసినదే."

"శ్రీ రామనామముతో గిరులు మారుమ్రోగుతాయి."

కావున ఓ "బేగంపేట,రత్నగిరి గ్రామ,కమాన్ పూర్ మండల, పెద్దపల్లి జిల్లా యువ సింహాల్లారా..."
మీ "రామగిరిని " ప్రపంచ ప్రఖ్యాతి గాంచేట్టు చూడండి.మీ ప్రాభవాన్ని ఆ సీతారామలక్ష్మణులు చూసుకుంటారు.

















Wednesday, 12 September 2018

About Tekulagudem / Telangana State

"భీష్ముడు" తన తండ్రి "శంతనుని ఆదేశం మేరకు" "దండకారణ్యంలో శివుని గురించి తపస్సు చేసి కొన్ని "దివ్యాస్త్రములు పొందిన ప్రదేశం."

అందువలననే అది "భీష్మేశ్వర లింగంగా" ప్రసిధ్ధి చెందింది.

"తెలంగాణ - చత్తీస్ గఢ్ సరిహద్దు" ప్రస్తుత "జయశంకర్ భూపాలపల్లి జిల్లా "టేకులగూడెం గ్రామ శివారులో ఉంది" ఈ "భీష్మ శంకర ఆలయం".

ఈనాటికీ ఇరు రాష్ట్రాల భక్తులచే పూజలందుకుంటున్న "భీష్మేశ్వరుడు" సరిహద్దుగుండా ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తున్నారు.

కావున ఓ "టేకులగూడెం గ్రామ,వాగజేడు మండల,జయశంకర భూపాలపల్లి జిల్లా" యువ సింహాల్లారా...

మీ " భీష్మేశ్వరుని "ప్రపంచానికి పరిచయం చేయండి.వారు మీ ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేస్తారు.





Wednesday, 8 August 2018

The Indian Independence hero....BOSE or Gandhi (Telugu Version)

బోస్ The బాస్
తన Indian National Army / ఆజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటిష్ వారిని గడ గడలాడించిన సింహం వల్ల వచ్చిన భారత దేశ స్వాతంత్ర్యాన్ని గద్దలా తన్నుకుపోయిన గాంధీ నెహ్రూ and co.
Why do people still think that India got independence because of Mahatma Gandhi and not Subhash Chandra Bose?
1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం ఏమాత్రం ప్రభావం చూపలేదు. 1946 - 1947 సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగించుకు వస్తున్న INA ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యానికి భయపడి 1857 సిపాయీ తిరుగుబాటు పునరావృతమవుతే భారీగా బ్రిటిష్ ప్రాణ నష్టం ప్రపంచంలో భారత సైన్యానికి తల వగ్గుతే పరువు నష్టం కారణంగా మాత్రమే బోస్ ఎక్కడ తిరిగి వస్తే సైనిక ఆక్రోశానికి పరాక్రమానికి భయపడి మాత్రమే కుట్ర పూరితంగా దేశాన్ని విభజించే ప్రక్రియలు మొదలు పెట్టి చివరికి ముక్కల భారతాన్ని భారతీయులకు అందించి తోక ముడిచారు బ్రిటిష్ వారు.
పటేల్ వంటి వారు లేకపోతే ఇంకెన్ని ముక్కలకు నెహ్రూ గాంధీ తల ఊపేవారో ఊహించడానికే మన దేశానికి ప్రజలకూ అర్ధం కాదు ఇక దేశాన్ని తమ తమ స్వార్ద ప్రయోజనాలకు ముక్కలు చేయడానికి అంగీకరించిన నెహ్రూ గాంధీ లకు పెద్ద పీట వేసిన భారతీయులది ఎంత దౌర్భాగ్యం ఎంత మూర్ఖత్వం మాటల్లో చెప్పలేనిది. భావాల్లో పెట్టలేనిది.
ఇప్పటి భారతంలో ఇంచు జాగా కూడా వదలము అని దేశప్రయోజనాలకే ప్రధమ పీట వేసి దేశ సమాజ ధర్మ రక్షణకు నడుం బిగించిన వారిని చూసి 1947 లో ముక్కలు చేసిన విధానానికి అంగీకరించిన దేశద్రోహులకు తేడా గమనిస్తే విచక్షణ గల వారి ఊహకు కాస్త అర్ధం అవుతుంది.
మన మెతకతనం దూరదృష్టి లోపం కారణంగా మన దేశంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఒక్కో శివాజీ, ఒక్కో చాణక్య, ఒక్కో రాణా ప్రతాప్, ఒక్కో ఝాన్సీ ధీవనిత అయ్యి మన దేశాన్ని సమాజాన్ని ధర్మాన్ని కాపాడే బాధ్యత స్వీకరించి దేశాన్ని ముందుకు నడిపే ఆశయ సాధనలో పాలు పంచుకోవాలి.
నా ఒక్కడి వల్ల ఏమౌతుంది కాదు నావల్లే ఈ మొదటి అడుగు పడాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే ఆ వంతుగా తమ తమ ప్రయత్నాలు మొదలు పెడితే అఖండ భారత సాధన స్వప్నం సాకారమౌతుంది.
ఈ పోస్టు పెట్టడానికి తన వంతు తోడ్పాటు కలిగించిన శ్రీ ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు.
క్రింద english article details చూడగలరు.
జై హింద్
జై శ్రీ రాం
Share.
Because they are fools. Clement Atlee himself confirmed that Gandhi's Quit India Movement had practically died out long before 1947. When asked “what was Gandhi's contribution in your decision to grant India an independent status?” he said “MINIMAL”.
When asked who was the one because of whom you had to leave India, one of the officers said three words “Subhash Subhash Subhash”, referring to Netaji Subhash Chandra Bose.
Practically, Gandhi's non-violence campaigns achieved nothing, except gaining support from innocent people for whom this “Ahimsa” and all sounded very great and so they referred to him as Mahatma. Non-violence instilled no fear in British government, nor did it make British feel any sympathy for Indians.
What Gandhi really do good was asking people to boycott British goods and become swadeshi.
Gandhi's non-violence approach wasn't totally wrong, but it sure was completely impractical. Because India has always shown a brotherly approach towards all countries before anyone annexed us. Yet those British rulers didn't reciprocate this. So the ideal strategy would be well-planned violence against them, which Netaji Subhash Chandra Bose understood.
శ్రీ అజిత్ దోవల్ గారి వీడియో లింకులు youtube లో
https://youtu.be/c579ZHgc9IM

Bibilography / Internetography

<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fpermalink.php%3Fstory_fbid%3D2008504979194735%26id%3D100001057580312&width=500" width="500" height="751" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe> 

Wednesday, 11 July 2018

గోవధలోని గోవుల వ్యథ....

గోవధలోని గోవుల వ్యథ
మీకు తెలుసా! ప్రపంచంలోనే అతిపెద్ద గోవధశాల (ఆవులను వధించే కర్మాగారము) హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌చెరుకు సమీపంలో రుద్రారమ్‌ అనే గ్రామంలో సుమారు 400 ఎకరాల స్థలంలో, పూర్తి భద్రతతో, ‘‘అల్‌కబిర్‌’’ అను పేరుతో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో పనిచేసే వారిలో ఎక్కువమంది హిందువులు కావటం.
అల్‌కబీర్‌ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రుద్రారం గ్రామం, పఠాన్‌చెరు, మెదక్‌జిల్లా, తెలంగాణా స్టేట్‌ - 500033.
క్రూరత్వమే వణికిపోయే వైనం, జీవహింసయే ధారుణమంటే - అందునా భారతదేశంలో అతి ఎక్కువమంది గోమాతగా పూజింపబడే జీవిని చిత్రాతిచిత్ర హింసలకు గురిచేస్తూ వధించి, అంతర్జాతీయ వ్యాపారంగా నిర్విరామంగా జరుగుతున్న దమనకాండవైనం ఇది....వీటిని (గోవులను) బాధ తెలియకుండా వధిస్తారని ఊహిస్తే... అది పొరపాటే అవుతుంది.
గోవులు తుది శ్వాస విడిచేవరకు చాలా సుదర్ఘీమైన చిత్రహింసల పర్వం కొనసాగుతుందిక్కడ. ముందుగా ఈ గోవులను సామూహికంగా 20-25 వరకు ఒక ట్రక్కుల్లో ఎక్కించి దూరప్రాంతాల నుండి ఇక్కడకు తరలిస్తారు. దారి మధ్యలో అవి కదలటానికి గాని, గాలి చొరబడటానికి గాని ట్రక్కులో స్థలముండదు. ఎందుకంటే ఒక గోవు పట్టే స్థలములో రెండు లేక మూడు గోవులను నిల్పుతారు. అంతేకాదు దారిమధ్యలో వాటికి సరియైన తిండిగాని కనీసం నీరు కూడా అందని దుస్థితి వాటిది. ఈ విధంగా అల్‌కబీర్‌కు చేరే సరికి గోవులకు వాటి కాళ్ళమీద అవి నిల్చోలేని దైన్య (దయనీయ) స్థితిలోలో ఉంటాయి. అటువంటప్పుడు వాటిని బలవంతంగా లోనికి యీడ్చుకొని పోతున్నప్పుడు అవి పెట్టే రోధనలు, వాటి నిస్సహాయ దుస్థితి గమనిస్తే - మానవత్వం మసకబారిన వైనం మాటలకందనిది.
చివరగా గోవులను వధశాలకు చేర్చటం జరుగుతుంది. అక్కడ వెయ్యికి పైగా గోవులను నిల్వ ఉంచే గిడ్డంగులు ఉన్నాయి. బహుశా వాటికి చివరగా గాలిని శ్వాసించే అవకాశం ఇక్కడేనేమో? ఈ గిడ్డంగుల్లో గోవులను నాలుగు రోజులు కనీసం తిండి, నీరు అందనీయకుండా ఆకలితో, దాహంతో మాడుస్తారు. ఆ తరువాత గోవుల కాళ్ళను విరగ్గొడతారు. వాటి కళ్లను తొలగిస్తారు. అప్పుడే గోవులు పనికిరానివిగా ధృవీకరణ పత్రం పొందటం జరుగుతుంది. అంతకుముందే అవి నాలుగు రోజులుగా తిండి నీరు లేనికారణంగా గోవులలోని హెమోగ్లోబిన్‌ రక్తములో నుండి వెడలి స్థూల మాంసంగా (కొవ్వుగా) తయారవుతుంది. అలా హెమోగ్లోబిన్‌తో నిండిన గోమాంసము అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత ధర పలుకుతుంది.
ఇక ఈ స్థితిలోని గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈవిధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వొలచటానికి సులభమౌతుంది. కానీ, ఈ సమయంలో అవి (గోవులు) ఎంతో భయంతో బిక్కచచ్చిపోయి ఉండే హృదయ విదారకమైనస్థితి. గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు, ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం... భూమి మీద జాలి, దయ, కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం...రాక్షసత్వానికి పరాకాష్ట. రావణకాష్టం నిరంతరం కాలుతుందో లేదో తెలియదుకానీ గోవుల దమన కాండ మాత్రం రుద్రారంలో నిర్విరామంగా జరుగుతున్నది.
ఆ తర్వాత గొలుసులతో ఉన్న కొక్కాలకు ఒక్కొక్క గోవును తలక్రిందులుగా ఒక కాలుని ఆ కొక్కాలకు తగిలించి వేలాడదీస్తారు. రక్తం ఏకధాటిగా ఏరులౌతున్న దృశ్యం చూసిన ఏ మనిషికైన మనసు మండి మసిగాక మానదు. అయినా అప్పటికి ఆ గోవులను పూర్తిగా చంపనట్టే. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టిపడుతుంది. అటువంటి చర్మము మార్కెట్టులో తక్కువ ధర పలుకుతుంది. కాని ప్రాణమున్నప్పుడే వొలిచిన గోవుల చర్మము చాలా పలుచనగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్టులో అత్యంత ధర పలుకుతుంది. ఒకప్రక్క గోవుల మెడలు సగం తెగి రక్తం కారుతుంటే, మరొకప్రక్క గోవుల కడుపులో రంధ్రం చేసి, అందులోకి అతివేగంగా గాలిని జొప్పిస్తారు. అప్పటికి గాని గోవులోపలి భాగాలు ఉబ్బి, చర్మం వొలవటం అనే పక్రియ సులభతరం కాదు. చర్మం పూర్తిగా వొలిచిన తర్వాత ఆ గోవులను నాలుగు భాగాలుగా (తల, కాళ్లు, మధ్యభాగము, తోక) ముక్కలు చేస్తారు. అల్‌కబీర్‌లోని యంత్రాలు గోవుల లోపలి ఎముకలను తీసివేసి, గట్టిపడిన మాంసాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి చల్లని క్యాన్స్లో భద్రపరచి, షిప్పింగ్‌ ద్వారా ముంబాయి నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నది.
ఇందులో ఆశ్చర్యపడవలసింది, బాధపడవలసిన విషయం ఏమంటే గోవులను పైన చెప్పిన విధంగా చిత్రహింసలకు గురిచేసి వాటిమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి మూలకారణమైన మెదక్‌జిల్లా, పఠాన్‌చెరు సమీపంలోని రుద్రారంలోని అల్‌కబీర్‌ కర్మాగారంలో పనిచేసేవారిలో ఎక్కువమంది హిందువులని చెప్పడానికి సిగ్గుపడాలి.... భారతదేశం (హిందుస్థాన్‌)లోని అత్యధిక జనాభా (90 శాతం పైగా) కలిగిన దేశాన్ని, అందులోని గోవుల్ని దైవంగా, మాతృదేవతగా కొలిచేవారే. అర్షసంప్రదాయం నలుగురిని దైవంగా కొలవమని చెప్పింది. మాతృ, పితృ, గురువు, అతిథులను దైవంగా చెప్పి అందులో మాతృమూర్తికి ప్రథమస్థానంగా అగ్రతాంబూలమిచ్చింది. అగ్రస్థానాన్ని అధిష్ఠించిన తల్లులు కొలిచే దైవం గోవు (సురభి) పూజింపబడుతున్న భారతదేశంలో గోవును, గోవు నుంచి బయలు వెడలు పదార్థాలన్నింటిని అతి పవిత్రంగా భావించే వారే 90 శాతం పైగా మన దేశంలోని ప్రజలున్నారు. కానీ ఎవరికి పడుతోంది గోవథలోని గోవుల వ్యధ?
అల్‌కబీర్‌ సంస్థ డైరెక్టర్‌ సుభాష్‌ సబర్‌వాల్‌ స్వదేశం భారతదేశమైనా ప్రస్తుతం ఉండటం దుబాయ్‌, ఇతని సోదరుడు సతీష్‌ సబర్‌వాల్‌ పైన వివరించిన కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది. మిగిలిన ముఖ్యులు గులామ్‌ మహమ్మద్‌, షేక్‌ (దుబాయ్‌), దిలిప్‌ హిమ్మత్‌కొఠారి, బి.యన్‌.రామన్‌ మొదలగువారు. గోవులను ముక్కలుగా చేసే యంత్రాలు కేరళా ప్రాంతం నుండి, ఆ యంత్రాల వద్ద ఉండి గోవులను పైన పేర్కొన్న విధంగా చిత్రహింసలకు గురిచేసి, ముక్కలైన గోమాంసాన్ని ప్యాకింగ్‌ చేసేవరకు పనిచేసే వారిలో ఉండే ముస్లిమ్స్ ముంబై నుండి వచ్చినప్పటికి, నిర్వహణ విభాగంలోని వారు, సెక్యూరిటీ సిబ్బంది మొదలగు వారిలో ప్రధానంగా ఎక్కువమంది హిందువులున్నారని చెప్పటానికి సిగ్గుపడాలి హిందూజాతి, హిందూ ధర్మం !
మెదక్‌ జిల్లాలోని రుద్రారంలో ఉన్న అల్‌కబీర్‌ లాంటి గోవధ కర్మాగారాలు అనేకం భారతదేశంలోని ప్రధాననగరంలో ఉన్నాయి. వాటికి యజమానులు, నిర్వహించేవారు ప్రవాస భారతీయులు మరియు అరబ్‌ దేశస్థుల అండదండలు మెండుగా వున్నవే. ఈ గోవధ కర్మాగారాలలో పనిచేసేవారికి చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగాను మరియు చాలా ఆకర్షణీయంగాను ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఇంచుమించు సివిల్‌ సర్వెంట్స్ జీతాలకు సమానంగా ఉంటాయంటే అందరికీ ఆశ్చర్యం కలగకమానదు. ఇందులో పనిచేసే వారి జీతాలు కనిష్టం నెలకు 50,000 నుండి 75,000 వేల వరకు ఉన్నాయని నికరసమాచారం. ఇందులో పనిచేసే వెటర్నరియన్స్ యొక్క ఉద్యోగానికి గాని, వారి ఆరోగ్యానికి గాని రక్షణ లేదని సమాచారం.
ఇక్కడ బాధాకర విషయం ఏమంటే ఎగుమతి అవుతున్న మాంసం హానికరమైన క్రిములు సోకినవై ఉంటే అటువంటి వాటిని ఆహారంగా తీసుకునే వారి ఆరోగ్యం ప్రశ్నార్థకమే? నిజానికి ప్రభుత్వంలో పనిచేసే వెటర్నరియన్స్ ప్రధాన బాధ్యత ఏమంటే ఆహారానికి పనికివచ్చే జంతువులు ఆరోగ్యంగా ఉండేట్లు చూడటం, మరియు అవి ఎలాంటి హానికరమైన వ్యాధి బారిన పడకుండా చూడటం. కానీ అవినీతి పరులైన పై అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు డబ్బుకు లాలూచిపడి ఇవ్వటం, అల్‌కబీర్‌ వారి తొత్తులుగా మెసలటం బాధాకరమైన విషయమేకాదు, ఒకవర్గం వారు (ఆహారంగా ఉపయోగించేవారు) ఆలోచించి వినియోగించడం కూడా ముఖ్యమే.
ఇతరులెవరు రుద్రారంలోని అల్‌కబీర్‌లోకి ప్రవేశించడం దుర్లభం, దుర్భేద్యం. ఎందుకంటే అక్కడ పనిచేయని ఇతరులు లోనికి ప్రవేశించడమే కాదు, ఆ పరిసరాలలో సంచరించడం కూడా ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. పోలీసు అధికారులకే ప్రవేశం నిషిద్ధం అంటే ఇంక ఇతరుల గురించి ఆలోచన అనవసరం. ఇతరులెవరు ఆ పరిసరాలలో సంచరించే వీలుగాని, గమనించే వెసులుబాటుగాని లేకుండా క్రూరాతి క్రూరమైన వేట కుక్కలు కాపలా ఉంటాయి. అందుకనే ఆ కార్మగారం మహానగరానికి అతి సమీపంలో ఉన్నా లేనట్టే, ప్రభుత్వంలోని ఎందరో ముఖ్యులకు తెలిసినా తెలియనట్టే. మనకు సమీపంలోని అల్‌కబీర్‌లో ఇంతగా దారుణాలు గోవులపై జరుగుతున్నా జరగనట్లే. అసలు ఇది మన చట్టాలు పర్యవేక్షణలో ఉన్నట్టా లేనట్టా! ఒకవేళ ఉంటే మానవ హక్కుల సంఘాలున్నట్టే, జంతుపరిరక్షణ సంఘాలు నీలి క్రాస్‌ లాంటి సంస్థలు (బ్లూక్రాస్‌) ఉన్నాయి. మరి కుక్కలకు, కుందేళ్ళకు జరుగుతున్న అన్యాయాలకు స్పందించినట్టు ఇంత దమన కాండ గోవులపై జరుగుతున్నదని తెలిసినా, మిన్నకున్నారంటే....దైవంగా కొలవబడే గోమాతలను రక్షించడానికి ప్రభుత్వాలు, హక్కుల సంఘాలు, జంతువులపై జాలి చూపించే రంగుల క్రాస్‌ సంస్థలు నిర్లిప్తంగా ఉండి, దేవుడిమీద భారం వేసి అధిక జనాభా మనోభావాలు, వారి దైవిక నమ్మకాలకు తిలోదకాలు ఇచ్చినట్టే భావించాలా! లేక గోవుల వథ అపరిష్కారమని ఎంచి కాలానికి కానుకగా ఇచ్చి ఎదురు చూడాలా! మానవులకు మరే ఇతర ప్రాణులకు ఆయువు తీరేంతవరకు జీవించే స్వేచ్ఛ ఉన్నట్టే హిందువులు అతి పవిత్రంగా పూజించుకునే, భూమిమీద దైవిక ప్రాభవమున్న వృక్షాలలో తులసి చెట్టులా సాధు జంతువులలో గోవు ప్రధానమైనదిగా ప్రాణమున్నంతవరకు జీవించే స్వేచ్ఛ గోవులకు లేదా? గోవులు జీవించి ఉండగానే వాటిని పాశవికంగా చంపి, వాటి మాంసంతో, చర్మాలతో వ్యాపారాలు చేసేవారి ఆగడాలకు అంతే లేదా?.......
వినరా! వినరా! నరుడా తెలుసుకోర పామరుడా! గోవును మించిన దైవం దివిలో, భువిలో లేదు. నిజమే! దివిలో ముక్కోటి దేవతల సమిష్టి రూపం, భువిలో మాతృమూర్తుల సమిష్టి రూపం గోవులే అని ప్రతి భారతపౌరుడు గుర్తుంచుకొని ఆలోచించాలి.గోమాత ను రక్షించుకొందాం కోట్ల మంది నమ్మకాన్ని నిలబెడదాం
సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము….
ఓం నమో భగవతే గోమాత్రే నమః
గోవు ను జాతీయ జంతువు గా ప్రకటించాలి
గోవు లేకుంటే నాగరికత లేదు
గోమాత ను పూజిద్దాం, రక్షిద్దాం
ఆవు ను కూడా ఆమ్మలా ప్రేమిద్దాం
గోమాత కు మన అండ
గో సంరక్షణ మన జండా
గో సేవ మన అజెండా
ఇది శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాదు వారి
' శ్వాస - ధ్యాస

Rajamundry History Sir Aurthur Cotton and Venem Veeranna రాజమండ్రి వాసి అయిన వీణెం వీరన్న

🍁🍁... నిండు గొదావరికి నిలువెత్తు సేవకుడు - వీణెం వీరన్న - గుర్తు చేసుకుందాం ...🍁🍁

🌷🌷 .... తాజ్ మహల్ నిర్మానానికి రాళ్లేత్తిన కూలీలెవ్వరు .... అని అడిగితే సమాదానం చెప్పడం కష్టమే .... అయితే గోదావరి ఆనకట్ట నిర్మాణంలొ "సర్ అర్డర్ కాటన్ " కి చేదోడు వాదొడుగా ఉన్నదేవ్వరు ....10వేలమంది కూలీలను సమీకరించి .... వారికి పనిలొ శిక్షణ నిచ్చి .... సక్రమంగా వేతనాలిస్తూ .... ఆదివారం జీతంతొ కూడిన సెలవునిచ్చి .... పని చేయించినదెవరు అంటే ....వీణెం వీరన్న పేరే చెప్పాలి .... 🌷🌷

🌷🌷 .... రాజమండ్రి వాసి అయిన వీరన్న ....1794 మార్చి 3న పుట్టాడు .... చదువుంతా గొదావరీ తీరానే .... ఇంజినీరింగ్ బెంగాల్లొ పూర్తీచేసి .... మద్రాసులొ ఇంగ్లీషులొ ప్రత్యేక శిక్షణ పూర్తీచేసి ....1840లొ రాజమండ్రికి వచ్చి .... నీటిపారుదల శాఖలొ ఉధ్యొగిగా చేరాడు .... 1844 వ సంవత్సరములొ .... గొదావరి పరివాహిక ప్రాంతాన్నీ పరశీలంచడానికి కాటన్ అదికారి వచ్చాడు .... పై అదికారులు కాటన్ దొరకి సహయ అదికారిగా వీరన్నని నియమించారు .... ఆనకట్ట నిర్మానానికి ఒరిస్సా , బెంగాల్ నుంచి వందలాది మందిని తీసుకొచ్చి .... మన్యం ప్రాంతంలొ గిరిజనులతొ కలుపుకొని .... నిర్మాన పనిలొ శిక్షణ ఇచ్చి .... మంచి వేతనాలు ఇచ్చి .... బయటినుంచి వచ్చిన శ్రామికులను చూపించి .... స్థానికల్లొ మంచి ఉత్సాహన్నీ నింపి .... ఐదు యేళ్లు పాటు సాగిన నిర్మాణంలొ .... ఏ ఒక్కరికీ కూడా ప్రాణానికీ హాని జరగకుండా ....గోదావరి వంతెన నిర్మాణం పూర్తీ అయిందంటే .... అప్పట్లొ ఆయనకే చెల్లింది .... 🌷🌷

🌷🌷 .... 1852 మార్చి 31న వంతెన నిర్మాణం పూర్తీ అయింది .... కాటన్ దొర తన డైరీలో .... వీరన్న లేకపొతే ఈ ఆనకట్ట నిర్మాణం .... ఇంకా 10 యేళ్లు దాకా  పట్టేది అని .... వారికి జన్మతా రుణపడి వుంటాను అని .... డైరీలో వ్రాసుకొన్నాడు ....  ఎటువంటి బిరుదులైన .... ఇద్దరకీ కలిపి బ్రిటీషువారు సత్కరించేవారు .... కానీ మనవాళ్లు అతని సేవలు మరిచిపొయారు .... గొదావరి వంతెన ఎవరు కట్టించారు అంటే .... కాటన్ దొర అని ఠక్కున చెపుతారు .... కానీ వీరన్న పేరు మాత్రం ఎవరకీ తెలియదు .... బ్రిటీషువాళ్లకు ఇతని పేరు సుపరిచితం .... వారి రాజ శాసనంలో  వీరన్న పేరును .... సువర్ణాక్షరాలతో లిఖించారు .... 🌷🌷

🌷🌷 .... విశిష్టమైన సేవలందించిన .... ప్రముఖలను ఎన్నటికి మరవకూడదు .... 🌷🌷

Saturday, 8 April 2017

About Eeyluvam Tamilnadu

ఆయన లేడు... బుద్ధుడున్నాడు!

శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెచ్చుకొన్నారు. హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.



ఆరేళ్ల చిరుత ప్రాయంలోనే ఉలిని చేతబట్టి అలవోకగా చెక్కు తున్న గణపతిని చూచి, ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ శిల్పి అవుతాడనుకున్న తమిళనాడులోని రామనాథపురం జిల్లా, ఎలువం కోటై శిల్పుల ఊహల్ని నిజం చేశారు పద్మశ్రీ ఎస్‌.ఎం. గణపతి స్థపతి. 1931, ఏప్రిల్‌ 26న ముత్తు స్థపతి, గౌరీ అమ్మన్‌లకు పుట్టిన గణపతి, సాంప్రదాయ ఆలయ, వాస్తు, శిల్ప శాస్ర్తాలను, కుటుంబ పెద్దల దగ్గర 17 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. శిల్పాలు చెక్కడంలోనూ, ఆలయాలను నిర్మించటంలోనూ కొత్త ఒరవడిని సృష్టించి, ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న గణపతి 1964లోనే అప్పటి మంత్రివర్యులు కల్లూరి చంద్రమౌళి దృష్టిని ఆకర్షించారు. అంతే, తమిళనాడు వదిలి, తెలుగునాట కాలుమోపారు. శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో పేరుతెచ్చుకొన్న గణపతి స్థపతి నైపుణ్యం గురించి, ఆనోటా, ఈనోటా విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, బద్రీనాధ్‌ దేవాలయ మహామండప పని అప్పగించారు. మండప భాగాలను హైదరాబాద్‌లో తీర్చిదిద్ది, బద్రీనాధ్‌కు తరలించి నిర్మించిన తీరుకు అచ్చెరువొందిన ఆమె, ఒక బంగారు గొలుసు, 60 తులాల డాలర్‌ను బహూకరించి సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పిలుపునందుకొని, తిరుమలలో వసంతరాయ మంటపాన్ని పునర్నిర్మించి, ఆస్థాన స్థపతి పదవిని దక్కించుకొన్నారు.



దేవాదాయ, ధర్మాదాయ శాఖలో స్థపతిగా చేరిన గణపతి స్థపతి, ఉమ్మడి రాష్ట్రంలో వందల, వేల ఆలయాలను నిర్మించి, చీఫ్‌ స్థపతిగా ఎదిగారు. శిల్పుల గౌరవాన్ని ఇనుమడింపజేశారు. తరతరాల వాస్తుశిల్ప సంప్రదాయం, నిరంతరం కొనసాగాలన్న తపనతో, తన ఆధ్వర్యంలో దేవాదాయ శాఖలో ఒక శిల్ప కళాశాలను స్థాపించి, కొన్ని వందల మంది శిల్పుల్ని తయారుచేసి, కొరతను తీర్చారు.



రాష్ట్రవ్యాప్తంగా, శిథిలాలయాలను పదిలం చేస్తూ, లేనిచోట కొత్త వాటిని కడుతూ తలమునకలై ఉన్న గణపతి స్థపతికి శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవాలయాల తరలింపు ఒక సవాలుగా మారింది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ముంపునకు గురైన దాదాపు 108 దేవాలయాలను ఊడదీసి ఎగువన పునర్నిర్మించిన ఘనతను దక్కించుకొన్నారు. 1978–89 మధ్య చేపట్టిన ఈ చారిత్రక కార్యక్రమంలో ఏ.వేలు, ఈమని శివనాగిరెడ్డి, సుందరరాజన్‌, పి.సుబ్రమణి లాంటి శ్రీమువస్థపతులకు స్వయంగా తర్ఫీదునిచ్చిన ఘనత కూడా గణపతి స్థపతి గారిదే.



వాస్తు, శిల్ప విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి పూనుకుని, తమిళ, సంస్కృత భాషల్లోనున్న వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాలను తెలుగులోకి అనువదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెదపాటి నాగేశ్వరరావు సహకారంతో రూపధ్యాన రత్నావళి, కాశ్యప శిల్ప శాస్ర్తాలను వెలువరించారు. నిరంతర అధ్యయనంతో పాటు, పరిశోధనలపై దృష్టి సారించిన గణపతి స్థపతి, తెలుగు విశ్వవిద్యాలయం, సచివాలయం భవనాల్లో ఆధునికతకు, సాంప్రదాయ వాస్తును జోడించి, కొత్త ఒరవడిని సృష్టించారు.



ఒకసారి అమెరికా వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుకు, న్యూయార్క్‌లో గణపతి స్థపతి తారసపడగా, లిబర్టీ స్టాట్యూ లాంటి విలక్షణ విగ్రహాన్ని హైదరాబాద్‌లో సృష్టించలేమా అన్న ప్రశ్నకు సమాధానంగా, హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం కోసం యాదగిరిగుట్టకు సమీపంలోని రాయగిరి నుంచి 100అడుగుల రాయిని, 100 చక్రాల వాహనంపై హైదరాబాద్‌కు తరలించి, ప్రపంచ ఖ్యాతిని గడించారు గణపతి స్థపతి. తెలుగు నేలపైనే కాక విదేశాల్లో సైతం ఆలయాలను నిర్మించి, తెలుగు శిల్పుల కీర్తిని దశదిశలా చాటటంలో భాగంగా, పిట్స్‌బర్గ్‌లోని బాలాజీ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అమెరికా తిరుపతిగా ప్రసిద్ధి చెంది, రోజూ వేల మంది భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.



ప్రచారం కోరుకోని నిరాడంబర జీవితం గడిపిన గణపతి స్థపతి శిల్పకళా చాతుర్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, 1990లో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీనిచ్చి గౌరవించింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా, శిల్పకళానిధి, కళైమామణి, శిల్పకళా రత్న వంటి బిరుదులెన్ని వరించినా, సాధారణ శిల్పుల గౌరవాన్ని పొందటమే మిన్న అని నమ్మారు.



వందలాది దేవుళ్లకు వేలాది ఆలయాలను నిర్మించిన గణపతి స్థపతి స్వర్ణభైరవారాధకుడు. అయినా, కంచి కామకోటి పీఠ పరంపరలోని 68వ శంకరాచార్యులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామికి పరమభక్తుడు. ఆయన ఆకాంక్ష మేరకు, కంచి సమీపంలోనున్న ఒరుక్కై గ్రామంలో అనల్ప శిల్పకల్పనా చాతుర్యంతో మలచిన 100 స్థంభాలతో నిర్మించిన మణి మంటప నిర్మాణం, తన చిరకాల వాంఛగా తరచూ పేర్కొనేవారు గణపతి స్థపతి. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. శంకరాచార్య స్వామి ఆశీస్సులతో అక్కడే శంకర శిల్పశాలను స్థాపించి, వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తూ కడశ్వాస విడిచారు.



ఉలి చప్పుళ్ల మధ్య కళ్లు తెరిచి, ఉలి చప్పుళ్ల మధ్యే కళ్లుమూసిన పద్మశ్రీ గణపతి స్థపతి, ఏప్రిల్‌ 7న, దేవశిల్పి విశ్వకర్మ పిలుపుపై తిరిగిరాని లోకాలకెళ్లారు. ఈ మహాశిల్పి లేకున్నా, ఆయన సృష్టించిన శిల్పాలు, నిర్మించిన ఆలయాలు, ప్రతినిత్యం, తెలుగు శిల్పుల్ని, స్ఫూర్తిమంతం చేస్తూ, కాంతులీనుతూనే ఉంటాయి. ఆయన లేడు. హుస్సేన్‌ సాగర్‌లో బుద్ధుడున్నాడు. భద్రాచలంలో మహా మండపం ఉంది.

ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

సీఈవో, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ & అమరావతి

Wednesday, 29 March 2017

About Goa

🌴 Goa 🌴 Goa 🌴 Goa 🌴

Non-Goans think Goa is known only for Beaches and Bottles.

Do you know...?

1. That it is the only state in India, having two official state languages Konkani and Marathi.

2. That Goa is the smallest state of India having a national highway road span of only 120 kms N to S and around 80 kms E to W.

3. Goa’s official language Konkani is the only Indian language that is written in two scripts, Devnagri and Roman English script.

4. Goa is the only state where the state road transport is named after an age old dynasty called Kadamba.

5. That Goa is the second state after Orissa where the world famous Olive Ridley Turtles come to lay their eggs on Morjim beach.

6. It is the only Indian state with an active and enforced Uniform Civil Code implemented by the Portuguese.

7. If you are a Goan, and if  you want, you can avail of Portuguese Nationality Passport.

8. The first printing press of Asia was installed in Goa at St.Paul’s college in 1556.

9. The first medical school of India was established in Goa set up in 1842 at Panaji, demolished in 2004.

10. That Goa is exporting 60% of India’s Mineral Ore to Japan.(which has been stopped recently due to political issues).

11. That Goa is the first state in India to permanently host the International Film Festival.

12. That Goa is the only place where one can hire a two wheeler-taxi called “pilots”.

13. That Goa’s only airport is
military airport of the Navy.

14. That the one and only one Naval Aviation Museum of Asia is located at Vasco in Goa.

15. That India has only two temples dedicated to the Brahma of the Hindu Trinity. One is in Rajasthan and other in Goa. 17.7.kms from Valpoi in the village of Carambolim Brahma temple.

16. Mumbai owes its daily bread to Goa more precisely, to migrant bakers from Saligao and Siolim who brought with them the blessed Pao to Mumbai.

17. Goa, even though is the smallest state in India has the highest bank saving deposit.

18. That Asia’s only floating casino is launched in Goa’s coastal waters at Panaji harbour known as “Caravela”.

19. That India’s largest laterite stone carving of St. Mirabai is at ancestral Goa at Loutolim village.

20.That Goa is the only state of India having the highest forest density cover of 33% of total land mass.

21. The first English medium high school in Goa was established in 1896 at St. Joseph’s high school, Arpora.

22. Goa is the first state in India wherein one can register car, bike or other vehicle online from the dealers directly which started since June 2006, and one need not go to R.T.O. office for registration.

And most amazing part is that petrol is cheaper than diesel in Goa with highest per capita income after Chandigarh and 2nd in literacy rate!

 *Viva Goa*

Saturday, 4 March 2017

Popular websites


Temples : 
    Education : 
    Central Govt. : 
    Columnists :  
    Medicine :